భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యనకు వచ్చారు. పున్నమి ఘాట్లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక మెుదటిసారి విజయవ... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026లో జరగనున్న 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు తాత్కాలిక డేట్ షీట్లను విడుదల చేసింది. పరీక్షలు ప్రారంభానికి దాదాపు ఐదు నెల... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం కాదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందో అని కూడా త... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో అడుగు వేసింది. అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించాలని నిర్ణయించింది. త... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో అధికంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- అనేక మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ పెట్టుబడులు యువతకు ఉపాధి అవకాశాలను స... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఇంద్రకీలాద్రిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూలు ఎన్ని లక్షలు చేసినా అయిపోతూనే ఉంటాయి. భక్తుల అంత ఇష్టం మరి. దీంతో దసరా శరన్నవరాత్రి సందర్భంగా లడ్డూ ప్రసాదాలకు పెరుగుతున్న డిమా... Read More
భారతదేశం, సెప్టెంబర్ 24 -- బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక ఆపరేషన్ చేపట్టింది తెలంగాణ సీఐడీ. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లలో విస్తృతంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను గుర్తించింది. ఎనిమిది మం... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- రైతులు పత్తి అమ్ముకోవాలంటే మధ్యవర్తుల దోపిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకు సీసీఐ కొత్త యాప్ విధానం తీసుకొచ్చింది. 'కపాస్ కిసాన్' యాప... Read More
భారతదేశం, సెప్టెంబర్ 23 -- దక్షిణ మధ్య రైల్వే (SCR) చర్లపల్లి-రక్సౌల్-చర్లపల్లి ప్రత్యేక రైలు టెర్మినల్లో మార్పును ప్రకటించింది. దాని సేవలను తిరుపతి వరకు పొడిగించింది. ఈ కొత్త సర్వీస్ ఇప్పుడు సికింద్... Read More